పుంగనూరులో బిక్షాటన చేస్తూ జీవనం సాగించే అనాథ వ్యక్తి రెండు రోజుల క్రితం బీఎంఎస్ క్లబ్ ఆవరణలో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో, ఏఎస్ఐ అశ్వత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో ఏఎస్ఐ ను పలువురు అభినందించారు.
Related Posts
Tragedy: బాంబుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు స్పాట్ లోనే..
Tragedy: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాయవరం ప్రాంతంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా పేలుడు చోటుచేసుకోవడంతో పెద్ద…
Medaram Jatara: మేడారం మహా జాతరకు దారులివే..!
Medaram Jatara: జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణను అత్యంత కీలక అంశంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు నెల రోజుల…
BREAKING బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
Accident: బాపట్ల(D) కర్లపాలెం(M) సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా..…
