Andhra: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరు పట్టణంలోని బీడీ కాలనీలో నివసిస్తున్న ఓ తల్లి, డబ్బు కోసం తన మైనర్ కూతురునే అమ్మిన ఘటన సంచలనం రేపుతోంది. బీడీ కాలనీకి చెందిన రామరాజు–శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, పెద్ద కూతురు (14)ను రూ.2 లక్షలకు అమ్మేసినట్లు బయటపడింది.
Andhra: 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి
14-Year-Old Girl Married Off for Money in Annamayya District
