Temples: ఆలయాల్లో ప్రసాదం తీసుకోవడం, పూజా సామగ్రి తీసుకురావడం, పళ్లు, పూలు సమర్పించడం వంటి ప్రతి సందర్భంలోనూ ఇప్పటి వరకు ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఇకపై అలాంటివి అనుమతించబోమని దేవదాయశాఖ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆలయ ప్రాంగణంలోకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు తీసుకువస్తే తప్పనిసరిగా జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన జి.ఓ.ను దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈ నెల 8న జారీ చేశారు.
Also Read: Cinema: ‘143’ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..
Temples: ఆలయాల్లో ఇకపై అవి నిషేధం .. మర్చిపోయి తీసుకెళ్లారో మీ జేబు ఖాళీ అయినట్టే
