Kurnool: కర్నూల్ బస్సు ప్రమాద ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి మాటల్లో..

Kurnool: In the words of an eyewitness who witnessed the Kurnool bus accident..

Kurnool: రోడ్డుపై బస్సు తగలబడి పోతుంటే అందరూ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు

బస్సులో తమ వారు మృతి చెందారని మిగతావారు ఏడ్చుకుంటూ కూర్చున్నారు

ఆ సీట్లలో శరీరాలు కాలిపోయి అస్థిపంజరాలుగా మిగిలిపోయాయి

బస్సు కింద బైక్ ఇరుక్కుపోయింది.. బైకర్ రోడ్డు పక్కన చనిపోయి పడి ఉన్నాడు – ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి

Also Read: Tragedy: దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

Kurnool: కర్నూల్ బస్సు ప్రమాద ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి మాటల్లో..