Acciden:నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట వద్ద గురువారం రాత్రి శ్రీవారి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న చెన్నయ్య (30), చిన్న సుబ్బరాయుడు (50) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి తిరుచ్చికి 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ దుర్ఘటనకు కారణమైంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి…
BREAKING ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె సమీపంలో గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న రెడ్డి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లు రాజు,…