BREAKING పండగ వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

BREAKING: A private travel bus was gutted by fire at kovvur of east godavari dist

BREAKING తూ.గో(D) జిల్లా కొవ్వూరు సమీపంలో ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సకాలంలో బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే.

Also Read: Mukesh Ambani: ట్రంప్ దెబ్బకు.. లక్ష కోట్లు లాస్ అయిన అంబానీ

BREAKING పండగ వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు