Andhra: ఆ స్నేహితులిద్దరూ ఎప్పుడూ కలిసే తిరుగుతుండేవారు. కష్టసుఖాలు పంచుకుంటూ, సరదాగా జీవితం గడిపే వారు. కానీ ఆ సరదానే వారిని మృత్యువుతో ముంచేసింది. ఈత కొట్టడానికి వెళ్లిన వారు ఆఖరుకు తిరిగి రాలేకపోయారు. ఈ దుర్ఘటన సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోగులూరు గ్రామంలో చోటుచేసుకుంది.
Andhra: మృత్యువులోనూ వీడని స్నేహం
Andhra: Friendship that lasts even in death
